రెడ్డి సామ వ్యవస్థాపక అధ్యక్షులు www.jaihomanthra.com "జైహో" విధానం మరియు "సాక్షీభూత ప్రతిస్పందనా చికిత్స విధానం" అభివృద్దిలో ఆర్. రెడ్డి సామ సాధనమై నిలిచారు. భారతదేశంలో 25 సంవత్సరాలు గడిపిన పిమ్మట వీరు అమెరికాలో 25 సంవత్సరాలకు పైగా ఉన్నారు. ఇటీవల "జైహో విధానం" పేరిట వ్యక్తులు, జట్లు, చిన్న పెద్ద సమూహాల మధ్య సామరస్య జీవనం, విలువల నడుమ సమతుల్యం సాధించే సమర్ధవంతమైన విధానాన్ని రెడ్డి అభివృద్ది చేసారు. SAMA సంయోజిత సారాంశపు నివేదిక. ఈయన అభివృద్ది చేసిన SAMA సంయోజిత నివేదికల్లో వైరుధ్యాలకు స్వస్థి పలికే మూడు విధానాలు ఉంటాయి. అవి "జైహో విధానం" ద్వారా నా మార్గం, నీ మార్గం, మన మార్గం. వీరు ఇల్లినాయిస్లోని షికాగోలో 40 సంవత్సరాలుగా భార్య కళ, కూతురు పద్మజ, కొడుకు ప్రదీప్, ముగ్గురు మనుమలు ఫిలిప్ .జూ (ఆనంద్), నాథన్ (ధర్మ) మరియు టెడ్దీ(ఆకాశ్) లతో నివసిస్తున్నారు.